Monday, April 29, 2024

Breaking : లారీని ఢీ కొన్న కారు .. ముగ్గురు మృతి ..

ఆగివున్న లారీని కారు ఢీ కొంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారు కృష్ణాజిల్లా మిట్ట‌కూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్ర‌కాశం జిల్లా గుడ్లూరు మండ‌లం చెవూరు ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement