Sunday, May 5, 2024

Breaking : హుజూరాబాద్ ఎన్నిక ఎఫెక్ట్.. ఏఐసీసీ నుంచి జ‌గ్గారెడ్డికి అంద‌ని క‌బురు..

ఉమ్మ‌డి జిల్లా నాయ‌కుల‌ను ఢిల్లీకి పిలిచింది ఏఐసీసీ. కాగా ఈ స‌మావేశానికి జ‌గ్గారెడ్డికి పిలుపు అంద‌లేదు.. జ‌గ్గారెడ్డి ప‌రిధిలోనికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉంది..కాగా హుజూరాబాద్ ఎన్నిక‌ల్ని జ‌గ్గారెడ్డి ప‌ట్టించుకోలేద‌ని పార్టీలో ఇటీవ‌ల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అందుకే ఢిల్లీ నుంచి పిలుపు రాలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ ఇంఛార్జ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా జ‌గ్గారెడ్డి వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement