Sunday, April 28, 2024

Breaking : సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో గంజాయి క‌ల‌క‌లం..

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో గంజాయిని ప‌ట్టుకున్నారు పోలీసులు. 120కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు నెల‌ల్లో 300కిలోల‌కు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈమ‌ధ్య‌కాలంలో గంజాయి స్మ‌గ్లింగ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. పోలీసులు ఎన్ని హెచ్చ‌రిక‌లు జారీ చేసినా స్మ‌గ్ల‌ర్లు మాత్రం త‌గ్గ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement