Monday, April 29, 2024

Breaking : బుచ్చిరెడ్డిపాలెంలో ఉద్రిక్త‌త..బిజెపి..వైసీపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..

నెల్లూరు : బుచ్చిరెడ్డిపాలెంలో ఉద్రిక్త‌త నెల‌కొంది.. వైసీపీకి ఓటు వేయాల‌ని ప్ర‌చారం నిర్వ‌హించారు. దాంతో బిజెపినేత‌లు వైసీపీ నేత‌ల‌ను అడ్డుకున్నారు. 14వ వార్డు పోలింగ్ కేంద్రం వ‌ద్ద వైసీపీ..బిజెపి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. దాంతో ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు పోలీసులు. నెల్లూరు కార్పొరేష‌న్ 12మున్సిపాలిటీల ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement