Monday, April 29, 2024

Breaking : ఏయూ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర వ్య‌క్తి దారుణ హ‌త్య‌..ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

విశాఖ‌ప‌ట్నం ఏయూ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కి గుర‌య్యారు..రైల్వే న్యూ కాల‌నీకి చెందిన రాజ‌శేఖ‌ర్ గా గుర్తించారు పోలీసులు.. ఫైనాన్స్ క‌లెక్ష‌న్ ఏజెంట్ గా ప‌ని చేస్తున్నాడు రాజ‌శేఖ‌ర్..మ‌రి ఈ హ‌త్య‌ని ఎవ‌రు..ఎందుకు చేశార‌నే దిశ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement