Friday, April 26, 2024

Breaking : త‌మిళ‌నాడులో బీజేపీ నేత దారుణ హ‌త్య‌..

త‌మిళ‌నాడు : ఉతంగిరిలో బీజేపీ నేత దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. తిరుప‌త్తూరు జిల్లా బీజేపీ ఉపాధ్య‌క్షుడు కాళీ క‌న్న‌న్ ను ఆరుగురు యువ‌కులు న‌రికి చంపారు. హంతకుల్లో కుప్పంకు చెందిన ముగ్గురు యువ‌కులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిందితుల‌ను కృష్ణ‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. హ‌త్య‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement