Saturday, April 27, 2024

Breaking : బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగా భారత్‌ జోడో యాత్ర : రాహుల్‌ గాంధీ

తిమ్మాపూర్‌ : రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగా భారత్‌ జోడో యాత్ర సాగుతుందని, ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. బీజేపీ విద్వేషంతో భారత్‌కు చాలా చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి యాత్ర వెళ్లడం సాధ్యం కాదు.. అందుచేతనే వీలైనన్ని రాష్ట్రాలను పాదయాత్రలో కవర్‌ చేస్తున్నామన్నారు. బీజేపీ ఆర్థిక విధానాలను అందరూ వ్యతిరేకించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement