Sunday, April 28, 2024

Breaking : కీస‌ర‌లో పేకాట‌రాయుళ్ల అరెస్ట్ : టీఆర్ ఎస్ మ‌హిళాకార్పొరేట‌ర్ల భ‌ర్త‌లు కూడా

మేడ్చ‌ల్ కీస‌ర‌లో ఏడుగురు పేకాట‌రాయుళ్ల‌ని అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుండి రూ. 65,610న‌గ‌దు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్ట‌యిన వారిలో టీఆర్ ఎస్ మ‌హిళాకార్పొరేట‌ర్ల భ‌ర్త‌లు కూడా ఉన్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ 3వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ భ‌ర్త శ్రీనివాస్, 4వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ భ‌ర్త వెంక‌టేష్ పై కేసు న‌మోదు అయింది. 9వ‌డివిజ‌న్ కార్పొరేట‌ర్ భ‌ర్త మ‌నోహ‌ర్ రెడ్డిపై కేసు న‌మోద‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement