Tuesday, April 30, 2024

Breaking : అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి ఏపీ బీజేపీ మ‌ద్ద‌తు..

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ఏపీ బీజేపీ ప్ర‌క‌టించింది. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో యాత్ర‌లో పాల్గొంటామ‌ని ఏపీ బీజేపీ కీల‌క‌నేత‌లు ప్ర‌క‌టించారు. ఏపీ బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారశైలిపై నిన్న తిరుప‌తిలో కేంద్ర మంత్రి అమిత్ షా క్లాస్ పీకిన నేప‌థ్యంలో నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. రైతుల మ‌హా పాద‌యాత్ర‌లో ఎందుకు పాల్గొన‌లేద‌ని అమిత్ షా నిల‌దీశారు. అమిత్ షా దెబ్బ‌కు ఏపీ బీజేపీ నేత‌లు దిగివ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement