Saturday, April 27, 2024

Breaking : ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి… రూ.6 లక్షల సొత్తు దోచుకెళ్లిన యువతి..

తిరుపతి : శ్రీకాళహస్తిలో ఓ యువతి మోసానికి పాల్పడింది. కొత్తగా పరిచయమైన ఓ వ్యక్తికి ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి దోపిడీకి ఒడిగట్టింది. అతడి దగ్గర ఆ యువతి బంగారం, నగదు ఎత్తుకెళ్లింది. అయితే బస్సులో శ్రీకాళహస్తికి వస్తుండగా.. ఆ వ్యక్తితో యువతి పరిచడం ఏర్పర్చుకుంది. ఆతరువాత మాటలు కలిపి లాడ్జికి తీసుకెళ్లింది. అనంతరం రూ.6 లక్షల సొత్తు దోచుకెళ్లిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement