Monday, May 6, 2024

క‌ర్ణాట‌క ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు బాంబు బెదిరింపు

కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అనంతపురంలో రైలును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించారు. ఓ ఆగంత‌కుడు బెంగళూరు వెళ్లేలోగా ట్రైన్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అటువైపుగా వెళ్తున్న‌ ప్రతి ట్రైన్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement