Saturday, April 27, 2024

Breaking: ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement