Sunday, May 5, 2024

Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం… 15 మంది విద్యార్థుల మృతి..

మణిపూర్ లోని నోనే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి స్కూల్ విద్యార్థులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement