Thursday, May 2, 2024

ఎంపీ రంజీత్ రెడ్డి ముందు – కంటతడి పెట్టిన సర్పంచ్ సూర్య కళ

వికారాబాద్ (ప్రభ న్యూస్): కోటపల్లి మండలం కరీం పూర్ గ్రామంలో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి మందు బీరోల్ సర్పంచ్ సూర్యకళ కంటతడి పెట్టారు. తమ గ్రామానికి అప్రోచ్ రోడ్లు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ సహకరించి తమ గ్రామానికి అప్రోచ్ రోడ్డు పూర్తయ్యేలా చూడాలని ఆమె కోరారు.. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పనిసరిగా అప్రోచ్ రోడ్ ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement