Saturday, May 4, 2024

Breaking: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి కోర్టు మూడురోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేలు, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబు తల్లి మంగారత్నం చనిపోవడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అనంతబాబు ఎల్లవరం గ్రామంలో తల్లి అంత్యక్రియలకు వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement