Saturday, May 18, 2024

గిరిజన మహిళపై దాడి.. 30మంది అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు

గిరిజన మహిళపై ఎక్సైజ్ అధికారులు దాడికి పాల్పడడంతో 30మంది అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నెన్నెల మండలం లంబాడీతాండాలో ఈ దారుణం జరిగింది. గిరిజన మహిళలపై ఎక్సైజ్ అధికారులు దాడికి పాల్పడ్డారు. దీంతో 30మంది అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement