Saturday, May 4, 2024

ఏపీలో అరిస్టోక్రాటిక్ పాలన.. యనమల

ఏపీలో అరిస్టోక్రాటిక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామ‌కృష్ణుడు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… జ‌గ‌న్ పాల‌న‌లో యువ‌త‌కు ఉపాధి క‌ల‌గా మిగిలిపోయింద‌న్నారు. ఓట్లు వేసి గెలిపించిన వారిపై జ‌గ‌న్ భ‌స్మాసుర హ‌స్తం పెట్టార‌న్నారు. ఉద్యోగాల భ‌ర్తీ, ప్ర‌తి ఏడాది జాబ్ క్యాలెండ‌ర్ హామీపై నిల‌దీయాల‌న్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement