Saturday, May 4, 2024

ఏపీ కరోనా అప్డేట్ @కొత్తగా 2224 కేసులు

ఏపీ లో కరోనా తగ్గుముఖం పడుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 71,758 మందికి కరోనపరీక్షలు చేయగా…2224 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో మొత్తం 31 మంది కరోనా తో మృతి చెందారు. అలాగే నిన్న ఒక్క రోజే 4714 మంది కరోనా నుంచి కొలుకున్నారు.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 42,252మంది ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 18,82,096 కి చేరింది. అలాగే 18,27,214మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 12,630కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement