Thursday, May 2, 2024

వ్యాక్సిన్ తీసుకున్న మండలి చైర్మన్

శాసన మండలి ఆవరణలో మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ బుధవారం కోవ్యాక్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ లో ఉన్న పలువురు సహాయ కార్యదర్శులు, అసిస్టెంట్ కార్యదర్శులు, ఉద్యోగులు, మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement