Thursday, May 2, 2024

Vande Bharat | ఏపీ తెలంగాణ మధ్య మరో వందే భారత్..

ఏపీ-తెలంగాణ మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ వందే భారత్ రైలు ఏపీ తెలంగాణకు నాల్గవది. ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియో 120 శాతం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement