Thursday, May 16, 2024

Breaking: భారత్ కు మరో స్వర్ణం..

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. మెన్స్ డబుల్స్ లో రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి స్వర్ణం సాధించారు. విమెన్ సింగిల్స్ లో, మెన్ సింగిల్స్ లో మెన్స్ డబుల్స్ లో భారత్ కు స్వర్ణాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అదరగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement