Wednesday, May 1, 2024

Breaking: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై మరో కేసు

తాండూరు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. యాలాల సీఐ అరవింద్ ను దూషించిన కేసులో మహేందర్ రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 504, 506 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement