Monday, May 6, 2024

ఆస్కి, సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మధ్య ఒప్పందం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కి), సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీసీవోఈ) తెలంగాణ మధ్య ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్‌లోని ఆస్కి బెల్లావిస్టా క్యాంపస్‌లో రెండు సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి పరిశోధన, ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్‌, మార్కెటింగ్‌, హ్యాకథాన్లు, కార్పొరేట్‌ ఆవిష్కరణల్లో సహకరించడమే ఒప్పందం లక్ష్యమని ఆస్కి డీన్‌ డాక్టర్‌ కరుణ రాయ్‌ తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement