Monday, May 6, 2024

వివాదంలో నటి సాయిపల్లవి.. సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు

నటి సాయిపల్లవి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. సాయిపల్లవిపై భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్ బజార్ పీఎస్ లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చారంటూ సాయిపల్లవిపై ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement