Tuesday, May 14, 2024

Meeting: నేడు ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ కీల‌క స‌మావేశం

ఇవాళ ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ మధ్య కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం ముకుల్ వాస్నిక్ ఇంట్లో ఇరు పార్టీల నేతలు మరోసారి కలిసి సీట్ల పంపకాలపై చర్చించుకోనున్నారు.

అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చ జరగనుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనేది స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement