Tuesday, April 30, 2024

కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు : బండి సంజ‌య్

మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి ఇబ్బంది లేదు.. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు అని, వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఇన్‌ఛార్జి మోహన్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement