మసీదులో భారీ పేలుడు ఘటన జరగడంతో 14మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్గన్ లోని నిస్తాన్ లోని హెరాత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మసీదులో జరిగిన భారీ పేలుడు ఘటనలో 14మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తాలిబన్ నేత ముల్లా బరాదర్ టార్గెట్ గా ఈ దాడి జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement