Tuesday, May 21, 2024

కార్డీలియా క్రూయిజ్ నౌకలో కరోనా కలకలం… 66 మందికి పాజిటివ్

కార్డీలియా క్రూయిజ్ నౌకలో కరోనా కలకలం రేపింది. మొత్తం 66 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబయి నుంచి గోవా వచ్చిన క్రూయిజ్ షిప్ నౌకలో 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. అందరికీ గోవా సర్కార్ కరోనా టెస్టులు చేశారు. ఈ క్రమంలో 66 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రయాణికులు నౌకను వీడరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే సోమవారం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement