Sunday, April 28, 2024

Breaking: బాసర ట్రిపుల్ ఐటీలో.. 50మంది విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో 50మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులు తలనొప్పి, కడుపు నొప్పి అని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఈ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా విద్యార్థులు ఉతప్ప తిన్నారు. ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే 500మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement