Sunday, April 28, 2024

ఏప్రిల్‌ మూడో తేదీ నుండి పదోతరగతి పరీక్షలు

అమరావతి,ఆంధ్రప్రభ: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ మూడో తేదీ నుండి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌ మూడో తేదీన ఫస్ట ల్యాంగేజ్‌ పేపర్‌ 1, ఏప్రిల్‌ ఆరో తేదీన సెకండ్‌ ల్యాంగేజ్‌, ఎనిమిదో తేదీన ఇంగ్లీష్‌ పేపర్‌, పదో తేదీన మేధమ్యాటిక్స్‌, పదమూడో తేదీన సైన్స్‌, 15వ తేదీన సోషల్‌ స్టడీస్‌, 17వ తేదీన ఫస్ట్‌ ల్యాంగేజ్‌ పేపర్‌ 2, పద్దెనిమిదో తేదీన ఎస్‌ఎస్‌సి ఓకేషనల్‌ కోర్సు పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రతి రోజు పరీక్ష 9.30 నిమిషాలకు ప్రారంభమయి 12.45 నిమిషాల వరకు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement