Sunday, April 28, 2024

హైదరాబాద్ : వ్యాక్సిన్ తీసుకున్నా ఇద్దరు వైద్యులకు కరోనా

వ్యాక్సిన్ తీసుకున్నా ఇద్దరు వైద్యులకు కరోనా సోకడం కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ ఉస్మానియాలో పని చేస్తున్న ఓ డాక్టర్ 20 రోజుల కిందట కరోనా  టీకా వేయించుకున్నారు. తాజాగా ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. అలాగే నిమ్స్ వైద్యుడు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజులకు కరోనా బారిన పడ్డారు. అయితే వారివురి పేర్లను అధికారులు వెల్లడించలేదు. సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే వారికి కరోనా సోకిందని మాత్రం పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement