Thursday, May 16, 2024

హైదరాబాద్ : బయో ఏషియో సదస్సు నేడు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా-2021 సదస్సు  నేడు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు వర్చువల్‌గా నిర్వహించే సదస్సునుఈ  ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి   కేటీఆర్ ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement