Wednesday, May 15, 2024

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చి పోయింది : ఐసీఎంఆర్

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గింది. అసలు మొత్తంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి ఒకింత తక్కువ. ఇదీ ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఐసీఎంఆర్ మాత్రం మరోలా చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చి తగ్గిపోయిందన్నది ఐసీఎంఆర్ కథనం. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైందని చెబుతోంది. కరోనా వ్యాప్తిపై  ఎన్ఐఎన్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement