Monday, April 29, 2024

హైదరాబాద్ : అడ్వకేట్ దంపతుల హత్య కేసులో నలుగురు అరెస్టు

న్యాయవాద  దంపతులు వామనరావు,  హత్య కేసులో నలుగురు  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావు, చిరంజీవిలను అరెస్ట్ చేసిన పోలీసులు,  . ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వసంతరావును ఏ1గా, కుంట శ్రీనివాస్ ను ఏ2గా, కుమార్ ను ఏ3గా పేర్కొన్నారు.
నిన్న పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో తమ వాహనంలో వెళుతున్న అడ్వొకేట్ దంపతులను మరో వాహనంలో వచ్చి అడ్డగించిన దుండుగులు దారుణంగా నరికి చంపారు. పట్టపగలు నడిరోడ్డు మీద జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement