Monday, April 29, 2024

రాజశ్యామల యాగం- స్వరూపానందేంద్రను కలిసిన టీటీడీ చైర్మన్

విశాఖపట్నం లో శ్రీ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో టీటీడీ చైర్మన్ పాల్గొనన్నారు. శారధా పీఠాధిపతి స్వరూపనదేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో విశాఖలో రారజశ్యామల యాగం జరుగుతున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి దంపతులు స్వరూపానందేద్ర స్వామిని కలిశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement