Friday, May 3, 2024

పెట్రో ధరల పెంపు పెద్ద విషయం కాదు!

గత పనాలుగైదేళ్లలో పెట్రో ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగాయనీ, అదేమంత పెద్ద విషయం కాదనీ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన పెట్రో ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ప్రజల కోసమే ఉపయోగిస్తున్నదని చెప్పారు. అయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హర్యానాలో పెట్రో ధరలు తక్కువేనని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement