Sunday, May 5, 2024

న్యూఢిల్లీ : మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోలు ధర రూ. 031లు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు  ధర రూ. 87.60లకు చేరింది. అలాగే టీటర్ డీజిల్ ధర రూ.77. 73కు చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే లీటర్ పెట్రోలు ధర 94.12 రూపాయలకు చేరగా, డీజిల్ ధర  91.09 రూపాయలకు చేరంది. ‌తెలంగాణ రాజధాని హదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ.91.09లకు, లీటర్  డీజిల్: ధర రూ.84.79కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement