Sunday, May 19, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14, 199 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కు చేరింది. అదే సమయంలో 83 మంది కరోనా కాటుకు మృత్యు ఒడికి చేరారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య ,56,385కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,50,055  కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement