Friday, May 3, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 16,488 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16, 486 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 113 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,59,590 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement