Thursday, May 2, 2024

ఇషాంత్ కు గార్డ్ ఆఫ్ ఆనర్

ఇషాంత్‌ శర్మకు టీమిండియా ఆటగాళ్లు.. ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ పలికారు. కెరీర్‌ లో వందో మ్యాచ్‌ ఆడబోతున్న ఇషాంత్‌ బౌలింగ్‌ చేసేందుకు వస్తున్న సమయంలో వరుసలో నిల్చొన్న భారత్‌ క్రికెటర్లు.. అతనికి సగౌరవంగా స్వాగతం పలికారు. స్టేడి యంలో వేలాది మంది అభిమానుల చప్పట్ల మధ్య మైదానంలోకి వచ్చిన లం బూ.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేశాడు. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లేను డకౌట్‌ చేశాడు. ఓ పేసర్‌ గాయాలను అధిగమించి.. 100 టెస్టులు ఆడటం అసాధారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement