Tuesday, April 30, 2024

అమరావతి : ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు డిమాండ్ తో వలంటీర్ల ఆందోళన

వేతనాలు పెంచాలనీ,  , ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింద.  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వలంటీర్ల పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వలంటీర్లను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేలు జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement