Tuesday, April 30, 2024

అమరావతి : నిమ్మగడ్డకు అస్వస్థత – కడప పర్యటన వాయిదా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కడప పర్యటన వాయిదా పడింది. అవిశ్రాంతంగా పని చేస్తుండటంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. కంటి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన కంటి పరీక్షలు చేయించేకునేందుకు కడప పర్యటన వాయిదా వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement