Friday, May 3, 2024

నేడు ముచ్చింత‌ల్ కు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు రాక

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ దివ్య క్షేత్రంలో వెలిసి శ్రీ రామానుజుల స‌హ‌స్రాబ్ది స‌మారోహ ఉత్స‌వాల్లో పాల్గొనేందుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు రానున్నారు. ఆయ‌న‌తోపాటు గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ విచ్చేయ‌నున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు స‌హ‌స్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement