Monday, April 29, 2024

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజన, చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement