Tuesday, April 30, 2024

తెరుచుకున్న దుర్గమ్మ ఆలయం


పాక్షక సూర్యగ్రహనం కారణంగా నిన్న ఆలయాలు మూతపడ్డాయి. గ్రహనం పూర్తికావడంతో ఆలయాలు అన్ని తెరుచుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం గ్రహణ అనంతరం తెరుచుకుంది. ఉదయం 6 గంటలకు పురోహితులు సుప్రభాత సేవ, స్నపనాభి షేకం, హారతి నిర్వహించారు. అమ్మవారికి నివేదన సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement