Wednesday, April 17, 2024

Breaking : ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు.కాగా ఖర్గేకు బాధ్యతలు అప్పగించనున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. కాగా 24ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగాఎన్నికయ్యారు మల్లికార్జున ఖర్గే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ..ప్రియాంకగాంధీ..సిడబ్ల్యూసీ సభ్యులు..రాష్ట్రాల పిసీసీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్లు..భట్టి విక్రమార్క,మధుయాష్కీ,పొన్నాల,వీహెచ్ తదితరులు హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement