Monday, April 29, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ…

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా నందకం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. వీరికి 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 80,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 41,494 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.22 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement