Wednesday, May 1, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని79,525 మంది భక్తులు దర్శించుకోగా 39,545 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement