Sunday, April 28, 2024

ఆగ‌స్టు 23 నుండి 27వ‌ తేదీ వరకు శ్రీ వేణుగోపాల‌స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ

తిరుపతి : కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ ఆగ‌స్టు 23 నుండి 27వ‌ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆగ‌స్టు 22వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement