Sunday, April 28, 2024

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడి తో తాప్సి

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు స్వరూప్. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా ప్రముఖ నటి తాప్సి పన్ను సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇక తాప్సి మొదటి నుంచి కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో తాప్సీ జాయిన్ కావడం పట్ల ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement